విద్యుత్ మీటర్లను చోరీచేసి ఒకే గదిలో డంపింగ్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. గండి మైసమ్మ దుండి గల్ మండలం, దుండిగల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 454 ప్రభుత్వ భూమి,
ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల�
జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. షేక్పేట మండల పరిధిలోని సర్వేనంబర్ 403లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి, జూబ్లీహిల్స్ రోడ్ నం. 69 ఎఫ్కు మధ్య స
హయత్నగర్ :హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ కాలనీలోని రాచకాలువపై గురువారం తెల్లవారుజామున కొంతమంది ఆక్రమణదారులు, ట్రాన్స్జెండర్లు కలిసి గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న హయత్న�