రాజకీయ బలంతో చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మించి, అందులో విద్యాలయాలు నిర్వహించే వారికో న్యాయం... సాధారణ భవనాల్లో పాఠశాల నిర్వహించే వారికి మరో న్యాయం.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. పాతబస్తీ బాబానగర్లోన
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలోని బొల్లవాని కుంటను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లగొడుతున్నాడు. మట్టితో పూడ్చి మొత్తం కుంటను చదును చేశాడు.