ఆర్థికంగా నిర్వీర్యమైన సర్కారుకు హెచ్ఎండీఏ భూములే ప్రధాన ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఏకంగా రూ. 6వేల కోట్లను తెచ్చిన హెచ్ఎండీఏ... ప్రభుత్వానికి బంగారు గుడ్లను పెట్టే బాతులా మారింది. ప్ర
Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు