గుజరాత్లో ఓ నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి,రూ.4.16 కోట్ల ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సందీప్, అబు బకర్ సయ్యద్ను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధుల విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున మంజూరు చేయడంపై సర్పంచులు సంబురపడుతున్నారు. ఇటీవల జి
పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండి