చారిత్రక వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం �
సాయుధ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న ‘అగ్నివీర్' పథకంలో అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత