ముడా కుంభకోణానికి సంబంధించి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ తనకు అండగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం సరైన సంఘీభావం లభించకపోవడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసహనంతో ఉన్నట్ట�
కర్ణాటకలో ‘40% కమీషన్ సర్కారు’గా అపఖ్యాతి పొందిన మునుపటి బీజేపీ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నడుస్తున్నది. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కాలేదు.