అన్నదాతలు కేంద్రంపై తిరగబడతారు : సత్యపాల్ జైపూర్, జూన్ 13: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తేకుంటే అన్నదాతలు మళ్లీ ఉద్యమబాట పడుతారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరిం�
సత్యపాల్ మండిపాటు జైపూర్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా సాగిస్తున్న పోరుకు తాను మద్దతిస్తానని, అవసరమైతే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాల�