ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ ఆ భారాన్ని సామాన్య ప్రయాణికులపై వేస్తూ చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల విద్యార్థుల బస్పాస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు �
ప్రభుత్వ సంస్థల్ని బతకనీయట్లేదు.. పెన్షన్ స్కీములనూ వదలట్లేదు.. చివరకు పన్ను రాయితీలనూ మిగల్చట్లేదు.ఇదీ.. మోదీ సర్కారు పాలన తీరు. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా వెళ్తున్న కేంద్రం.. సంక్షేమాన్ని పూర్తిగా మ