యూరియా యాప్ పేరుతో సర్కార్ రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ జీరో అవర్లో ఆరోపించారు. 75శాతం మంది రైతులు యూరియా యాప్తో అవస్థలు పడుతున్నారని ప్రస్త�
ఏపీలోని టీడీపీ ప్రభుత్వ వేధింపులు, అవమానాలను తట్టుకోలేక ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సర్వీసుకు గుడ్బై ప్రకటించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా ఉన్నారు.