గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను శనివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లకు విధివిధానాలు వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ అధ
వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చిన 17 రోజుల తర్వాత మంగళవారం నుంచి వినియోగదారుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లను చేర్చారు. పెండింగ్ బిల్లులను చెల్లి�