జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. అలాగే, ఆయా వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా వారికి వసతులు మెరుగుపరచాలని సూచించారు. ‘ప్రజా వైద్యం, �
బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అ�