Dasyam Vinay Bhaskar | ఇందిరానగర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, రాజకీయలకు అతీతంగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పేద ప్రజల కోసమే ఇందిరానగర్లో ప్రత్యేక కమ్యూనిటీ హాల్
వరంగల్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివార�