తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు.
అమరుల త్యాగం అజరామరమని, వారి అమరత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్రావు భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల త్యాగాలను సర్మించుకుంటూ వారి ఆశయ సాధన కోస
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�