కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో �
నల్లగొండ పట్టణం రామగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల.. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతున్నది.