రైతులకు రైతుభరోసా అందించకుండా రేవంత్రెడ్డి సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సీజన్ దాటిపోతున్నా వరి పంట ఈనే దశకు వచ్చినా నేటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందనేలేదు. నిన్న మొన్నటి వరకు ఎన్నిక�
ఔటర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను అధికారులు సాగుకు యోగ్యం కాని భూములుగా రికార్డుల్లో నమోదు చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంల