రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంపై ఆయుష్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఉదంతంపై కళాశాల ప్రిన్సిపాల్�
భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్డీఐ) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఇతర సరిహద్దు దేశాల ఎఫ్డీఐలపై నిబంధనలను సరళతరం చేసింది.