ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఉద్యోగులే కాదు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేక, చాలీచాలని జీతాలతో బతుకలేక ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలక�
హోటల్కెళ్లి భోజనం చేసినా.. చివరకు చిన్న పిల్లలు తాగే పాలు కొన్నా.. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ జీఎస్టీ వసూలు చేసే సర్కారు, అదే ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల ట్యాక్స్లపై మాత్రం నిర�
గడిచిన నెలకుగాను రూ.3,496 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఎన్సీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో రూ.2,684 కోట్ల విలువైన ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ నుంచి రాగా, రూ.538 కోట్ల విలువైన ఆర్డర్ ఎలక్ట్రికల్ డివిజన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.