హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు (Forest Affairs)గా రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ సోమవారం నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారన�
అమరావతి : ఏపీ పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు గతంలోనే గుర్తు చేసిందని