తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్ 25 మిషన్ ద్వారా ఆయన ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితం
Gopichand Thotakura | మొట్టమొదటి సారిగా ఒక తెలుగు వ్యక్తి అంతరిక్షానికి వెళ్లనున్నాడు. విజయవాడలో పుట్టి పెరిగి అమెరికాలో నివాసముంటున్న గోపీచంద్ తోటకూర(30) ఈ రికార్డును లిఖించబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట�