ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ఫ్లై ఓవర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి, శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేయడంతో పాటు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించేందుకు కూడా శక్తి వంచన లేకుండా
గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకున్నా.. ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్తో సర్కారులో చలనం వచ్చింది.