1994లో గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 74లో జర్నలిస్టులకు కేటాయించిన 64 ఎకరాల భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని జర్నలిస్టులు వేడుకుంటున్నారు. సర్వే నెంబర్ 74/పార్ట్గా ఫైనల్ లే అవుట్లో 549 మందికి ప్లాట్లన�
ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.