Chittem Rammohan Reddy | రాష్ట్రంలో గొల్ల కురుమ యాదవులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ మండలం కర్ని గ్రామంలో బీరప్ప బండారు మహోత్సవంలో పాల్గొని
గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత�
కరీంనగర్ జిల్లా మల్యాలలో గొల్ల, కురుమల తీర్మానంఇల్లందకుంట/ కమలాపూర్, ఆగస్టు 10: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గొల్ల, కురుమలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్�