Gold Price | పసిడి ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ మధ్య బుధవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.1,910 పెరిగి తులం రూ.98,450కి చేరింది. ఆల్ ఇండియ�
Gold Price | బంగారం ధర తగ్గేదెలేదని అంటున్నది. రోజుకు ధర పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం
Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర
Gold Price | పసిడి ధర కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నది. ఇప్పటికే సరికొత్త రికార్డులను తాకిన పసిడి ధర తొలిసారిగా.. ఆల్టైమ్కి చేరుకుంది. తాజాగా తుల�