మూడు కార్లలో మరో కారును వెంబడించారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆ కారును అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో అందులో ఉన్నవారిని బెదిరించి కారుతో సహా వారిని ఎత్తుకెళ్లారు. వారివద్ద ఉన్న రూ.1.82 కోట్ల విలువైన �
Gold Robbery | ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద బంగారం బిస్కట్లను దోచుకుని.. పంజాబ్ లోని జలంధర్ లో తల దాచుకున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�
బంగారు నగలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఈ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటుందని భావిస�