TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు.
యాదాద్రి, నవంబర్ 22: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బెజ్జంకి రామిరెడ్డి-ఇందిర దంపతులు రూ.50,116 నగదును ఆలయ అధికారులకు సోమవారం అందజేశారు. యాదాద్రి పునర�
యాదాద్రి, నవంబర్ 15: యాదాద్రీశుడి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమ
పరిగి : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తరపున కిలో బంగారం అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. కిలో బంగారానిక
TRS Leaders Contribution | తెలంగాణ వైభవం యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.