తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల
సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదురోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్ల గ్రాము ధరను రూ.6,199గా నిర్ణయించింది.
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది.