నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసులో గుజరాత్లోని గోద్రాలో ఓ ప్రైవేట్ స్కూల్ యజమానిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు.
అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర�
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం (Ram Temple) ప్రారంభోత్సవం తర్వాత గోద్రా (Godhra) తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన�
గుజరాత్లో 21 ఏండ్ల నాటి సామూహిక హత్యలు, అత్యాచారాల కేసులో స్థానిక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2002 ఫిబ్రవరి 27 గోద్రాలో సబర్మతి రైలును అల్లరిమూకలు తగులబెట్టడాన్ని