వాడియా గ్రూప్ చౌక విమానయాన కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇండిగో 6ఇ 6145 విమాన సర్వీసు హైదరాబాద్ నుంచి 179 మంది ప్రయాణికులతో బీచ్ గమ్యస్థానమైన గోవ�
న్యూఢిల్లీ: బెంగుళూరు నుంచి పాట్నా వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మార్గ మధ్యలో నాగపూర్లో ఆ విమానాన్ని దింపేశారు. ఆ విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్లో లోపం �