ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రిజర్వేషన్లకు ముప్పుపొంచి ఉన్నదని, ఈ విషయంలో గిరిజనులు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.