సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దాంతో బుధవారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ప్రధానంగా సూర్యాపేట, చౌటుప్పల్ పట్టణ కేంద్రాల్లో వాహ
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ (జీఎమ్మార్ఏఏ) ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనాలిసిస్ సెంటర్ (ఐఎస్ఏసీ)తో కలిసి ఏవ�