సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లలో ముందస్తు సాముహిక యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయంలో
దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అ
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు.