ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ రవాణా రుసుమును వసూలు చేయనున్నది. ఈ 34 కిలోమీటర్ల వెడల్పైన జలసంధి ఒమన్, ఇరాన్ ఉభయదే�
విమానయానం ఖరీదెక్కుతున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారతీయ విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. అంతర్జాతీయ మార్కెట్లో విజృంభిస్తున్న క్రూడాయిల్ రేట్లు.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయ�
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రపంచ చమురు ధరలు పెరిగిన కారణంగా రిటైల్ ధరల పెంపును నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. పెట్రోల్�