Rajender Reddy | గ్లోబల్ సదస్సు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సదస్సులు ఇక్కడ జరగగా..తాజాగా వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇండియా గేమ్ డెవలపర్ల సదస్సు జరగబోతున్నది.
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. సెర్బి యా రిపబ్లిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే నెల 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే బయోటెక్