సరూర్నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్జూనియర్ బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ సత్తాచాటింది. గురువారం జరిగిన పోరులో రాష్ట్ర బాలికల టీమ్ 53-52తో చండీగఢ్పై ఉత్కంఠ విజయం సాధించింది.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి 49వ జూనియర్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. బాలికల జట్టు మొదటి బహుమతి సాధించగా, బాలుర జట్టు ద్వితీయ బహు
ఆఖరి దశకు పోటీలుతెలంగాణ బాలికల జట్టుకు నిరాశ..జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్సూర్యాపేట, నమస్తే తెలంగాణ: రసవత్త రంగా జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. సూర్యాపేట వేది�