హాస్టళపై అధికారుల పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అం�
సుదిమల్లలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఏడవ రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం అవిష్కృతమవుతుందని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు.