వాంకిడి మండల కేంద్రం నుంచి దాబా గ్రామం వరకు పోలీసుల మొహరింపు.. శైలజకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన బంధువులు సైతం గ్రామంలోకి వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు.. మీడియాకు నో ఎంట్రీ.. మృతురాలి ఇంటిచుట్టూ ఎటుచూసిన�
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ