సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
ముఖంపై మొటిమల సమస్యతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయిలు మొటిమల కారణంగా ఆమెను తిరస్కరించారు. దీంతో పెళ్లి కుదరడం లేదని మనస్తాపం చెంది బల�