రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి