మెడికల్, స్మార్ట్ బూట్ల తయారీలో అగ్రగామి సంస్థయైన కొరియాకు చెందిన ‘షూఆల్స్'..తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
వచ్చే ఏడాది చివర్లోగా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ఉత్పత్తిలోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆటోమోటివ్ బ్యాటరీ తయారీ దిగ్గజం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ వ్యక్తం చేసింది.