ఊహించినట్లుగానే.. 300 వార్డుల విభజనపై ఎవరెన్ని చెప్పినా.. ఏ రూట్లో వచ్చినా.. డోంట్ కేర్ అంటూ సర్కారు ముందుకు సాగుతున్నది. సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కమిషనర్ సవాల్ చేస్తూ అప్పీల్ పిట�
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ మరో ముందడగు వేసింది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏ�