జీహెచ్ఎంసీ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లోనూ అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరుతున్నది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్ డీసీ (డిప్యూటీ కమిషనర్) బదిలీ అయిన చ�
పైరవీలు జాన్తానై..అంటున్నారు బల్దియా కమిషనర్. జీహెచ్ఎంసీలో మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించిన కమిషనర్.. ఆ మేరకు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కమిటీని కూడా వేశారు. అయితే