West Bengal: పశ్చిమ బెంగాల్లో ఏడు మంది జుడిషియల్ అధికారుల్ని నిరసనకారులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన మాస్టర్మైండ్ను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సిలిగురిలోని బగ్
విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే