తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ
TTD- Ghee Adulteration Case | తిరుమల - తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్లీ నెయ్యితో లడ్డూ తయారీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నలుగురు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు.