వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకు�
MLA Sanjay | ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జప్యం చేస్తున్నారని వరి పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అగ్రహం వ్యక్తం చేశారు.