కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సర్కార్ గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. తొలివిడుతలో అందజేసిన గొర్రెల యూనిట్లతో ఎంతోమంది లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రస్తుతం ర
ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.