ఉద్యోగం ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ఓ నిరుద్యోగ మహిళను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ క
తేలు కాటుతో ఓ యువతి మృతిచెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో విషాదం నింపింది. రగుడు గ్రామానికి చెందిన బాలమల్లు-పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.