ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం గళమెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. శనివారం ఖమ్మం నగరంలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కలిసి భారీ ర్యాలీ నిర
ఉస్మానియా అరుణతార, కామ్రేడ్ జార్జిరెడ్డి 49వ వర్ధంతిని పురస్కరించుకుని పీడీఎస్యూ ఆధ్వర్యంలో జార్జి మిత్రులు, అభిమానులతో కలిసి మార్నింగ్వాక్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు దుబ్బ ర