త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) తన సొంత భాషను తయారుచేసుకుంటుందని, ఏఐని సృష్టించిన మానవులు సైతం ఆ భాషను అర్థం చేసుకోలేరని ఏఐ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ హెచ్చరించారు.
రానున్న 30 ఏండ్లలో కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడ వచ్చని ఏఐకి గాడ్ ఫాదర్గా పిలుచుకునే బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమ�
Geoffrey Hinton:ఏఐ చాట్బాట్స్తో ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేధావిగా భావించే హింటన్ ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థకు రాజీనామా చేశారు. ఏఐ రంగంలో జరుగుతున్న అభివృద్ధ