ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గమంటేనే పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్) పేరు గుర్తొస్తుంది. 2007లో పీజేఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవ�
సాధారణ ఎన్నికల వేళ ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు చేయడానికి, సందేహాలను తీర్చుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు https:// ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింది భాగ
RBI | రిజర్వ్బ్యాంక్ వద్దనున్న భారీ నగదు నిల్వల్ని ఇవ్వాలంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సంచలన వాస్తవాన్ని వెల్లడించారు. 2019లో జరిగే ఎన�
Jacinda Ardern | వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ (Jacinda Ardern) ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా
Kamal Haasan | వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ సూచించారు. బుధవారం చెన్నై అన్నానగర్లోని ఓ హోటల