తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెనో) ఉద్యోగులపై ఆ సంస్థ యాజమాన్యం ఉక్కుపాదం మోపింది. వారి నిరసన హక్కును హరించేందుకు కుట్రలు చేసింది. నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందో ళనలను నిషేధిస్తూ నిర్ణ�
విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమిస్తామని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులన్నింటినీ జెన్కో ద్వారానే చేపట్టాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో సీఎండీ రిజ్వీని తన కార్యాలయ